NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

లాభాల్లో స్టాక్ మార్కెట్

1 min read

పల్లెవెలుగువెబ్ : దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో పయనిస్తున్నాయి. ఉదయం నుంచి సానుకూలంగా ట్రేడ్ అవుతున్నాయి. అమెరికా, యూరప్, ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. బ్యాంక్, ఐటీ, ఆటో, మెటల్ సెక్టార్లలో కొనుగోళ్లతో సూచీల్లో బుల్ జోరు కనిపిస్తోంది. మూడు గంటల సమయంలో నిఫ్టీ 190 పాయింట్ల లాభంతో 17457 వద్ద, సెన్సెక్స్ 634 పాయింట్ల లాభంతో 58443 వద్ద ట్రేడ్ అవుతోంది.

      

About Author