PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జోరు మీదున్న స్టాక్ మార్కెట్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : దేశీ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా మూడో రోజు జోరుమీదున్నాయి. అంతర్జాతీయ సూచీలు సానుకూలంగా ఉండటం, షార్ట్‌ రికవరింగ్‌కి ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతుండటంతో బీఎస్‌ఈ సెన్సెక్స్‌, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీలు లాభాలతో ఆరంభమయ్యాయి. ఈ రోజు బీఎస్‌ఈ సెన్సెక్స్‌ లాభాలతో 54,554 పాయింట్ల దగ్గర మొదలైంది. ఆ తర్వాత 54,692 పాయింట్ల గరిష్టాలును టచ్‌ చేసింది. ఉదయం 9:30 గంటల సమయంలో 335 పాయిం‍ట్ల లాభంతో 54,653 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. మరోవైపు నిఫ్టీ 97 పాయింట్ల లాభంతో 16,356 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది.

                                      

About Author