NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్

1 min read

పల్లెవెలుగు వెబ్​: భార‌త స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో క్లోజ్ అయ్యాయి. ఐటీ, మెట‌ల్, ప‌వ‌ర్ సెక్టార్లలో కొనుగోళ్లతో సూచీలు లాభాల బాట ప‌ట్టాయి. ఒమిక్రాన్ ఆందోళ‌న‌ల నేప‌థ్యంలో వ‌రుస‌గా రెండోరోజు కూడ సూచీలు పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయి. యూర‌ప్ మార్కెట్లు నెగిటివ్ జోన్ ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 776 పాయింట్ల లాభంతో 58486 వ‌ద్ద‌, నిఫ్టీ 234 పాయింట్ల లాభంతో 17401 వ‌ద్ద‌, బ్యాంక్ నిఫ్టీ 143 పాయింట్లతో 36508 వ‌ద్ద ముగిసింది. సెన్సెక్స్, నిఫ్టీతో పోల్చుకుంటే ఇంట్రాడేలో బ్యాంక్ నిఫ్టీ అండ‌ర్ ఫ‌ర్ఫార్మ్ చేసింద‌ని చెప్పుకోవాలి. 

https://ssl.gstatic.com/ui/v1/icons/mail/no_photo.pngReplyForward

About Author