PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సుప్రీంకోర్టు తీర్పు హర్షనీయం..

1 min read

– జిల్లా సహాయ కార్యదర్శి అమానుల్లా ఆధ్వర్యంలో సంబరాలు,

పల్లెవెలుగు వెబ్ హొళగుంద: గౌరవనీయులు. మన ప్రియతమ జాతీయ నాయకులు శ్రీ రాహుల్ గాంధీ కేసు విషయంలో సుప్రీంకోర్టు తీర్పు అనుకూలంగా వచ్చి పార్లమెంట్ రాహుల్ గాంధీ  సభ్యత్వం పునరుద్ధరించి నందు వలన రాహుల్ గాంధీ  ఈరోజు పార్లమెంట్లు అడుగు పెడుతున్నందున వలన బాణాసంచా పేల్చి కాంగ్రెస్ పార్టీ సంబరాలు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం హొళగుంద మండలం లో కర్నూలు జిల్లా సహాయ కార్యదర్శి అమానుల్లా ఆధ్వరంలో బాణపేల్చి సంబరాలు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో అన్ని వర్గాల వారు ముఖ్యంగా మైనారిటీలు ఎస్సీ బీసీ వర్గాలకు చెందిన వారు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పోయా మల్లేష్ బోయ ఆంజనేయులు బోయ వెంకటేష్ బోయ సిద్ధప్ప హెచ్ పురుషప్ప కేసు హరూన్ మతిన్ ఎరుకుల బసవరాజు ఎరుకుల  మల్లేష్. ఏరా కుల శివరాజు హెచ్ సిద్ద మల్ల. హెచ్ బసవ మధులు వారు పాల్గొనడం జరిగింది.

About Author