NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆర్థిక మాంద్యం వైపు ప్ర‌పంచం !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: ఉక్రెయిన్ పై రష్యా దాడి, వాతావరణ సంక్షోభం, ఆహార ధరలు, ఇంధన కొరత, కొవిడ్ అనంతర పరిణామాలు వంటి ఎన్నో కారణాలతో ప్రపంచం మాంద్యం వైపు పయనిస్తోందని ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) హెచ్చరించింది. ప్రధానంగా ఆహార భద్రత అంశం ఆందోళన రేపుతోందని పేర్కొంది. దీనికి సంబంధించి డబ్ల్యూటీఓ డైరెక్టర్‌ జనరల్‌ నెగోజి ఒకోంజో జెనీవా వార్షిక పబ్లిక్ ఫోరంలో మాట్లాడారు. వృద్ధిని పెంపొందించేందుకు విప్లవాత్మక విధానాలకు శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

                                          

About Author