PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

తెరుచుకున్న థియేట‌ర్లు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేట‌ర్లు తెరుచుకున్నాయి. క‌రోన అదుపులోకి రావ‌డంతో రెండు రాష్ట్రాల్లో ధియేట‌ర్లు తెర‌వ‌డానికి ఆయా ప్రభుత్వాలు అనుమ‌తించాయి. ఆంధ్రప్రదేశ్ లో 50 శాతం సామ‌ర్థ్యంతో రోజుకు 3 ఆట‌లు ప్రద‌ర్శిస్తారు. తెలంగాణ‌లో 100 శాతం సామ‌ర్థ్యంతో సినిమా థియేట‌ర్లు ప్రద‌ర్శింప‌బ‌డుతున్నాయి. తిమ్మర‌సు, ఇష్క్, న‌ర‌సింహాపురం సినిమాలు ఆయా థియేట‌ర్లలో ప్రద‌ర్శిస్తున్నారు. క‌రోన త‌ర్వాత ధియేట‌ర్లు తెరుచుకున్నప్పటికీ ప్రేక్షకులు మంద‌కొడిగా క‌నిపిస్తున్నారు.

About Author