PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

స‌ర్పంచ్ భ‌ర్త పై దొంగ‌త‌నం కేసు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : దొంగతనం కేసులో వైసీపీ సర్పంచ్ భర్త పట్టుబడ్డాడు. కృష్ణాజిల్లా మోపిదేవి దొంగతనం కేసులో సూత్రధారిగా ఉన్నట్లు తెలిసింది. ఏ కొండూరు మండలం చైతన్య నగర్ తండా సర్పంచ్ ఝాన్సీ భర్త నాగరాజుగా గుర్తించారు. సీసీఫుటేజీ ఆధారంగా నాగరాజును పోలీసులు గుర్తించారు. పలు దొంగతనాల్లో ప్రధాన నిందితుడుగా ఉన్న నాగరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

                                       

About Author