PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బీజేపీ, ఎంఐఎం మ‌ధ్య గుద్దులాట‌, ముద్దులాట‌గా ఉంది !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : గిరిజన హక్కులను హరించేందుకు ప్రయత్నిస్తున్న ప్రధాని మోదీ నంబర్‌వన్‌ క్రిమినల్‌ అని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ మండిపడ్డారు. ఆదివాసి మహిళను రాష్ట్రపతి చేశామని చెబుతున్న బీజేపీ.. అడవిపై గిరిజనులకు హక్కులు లేకుండా అటవీ హక్కు చట్ట సవరణకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఎంఐఎం నేత అసదుద్దీన్‌ ఓవైసీ, ప్రధాని మోదీ స్నేహితుడని, బీజేపీ, ఎంఐఎంల మధ్య ముద్దులాట, గుద్దులాటగా ఉందని ఎద్దేవా చేశారు. మోదీ స్నేహితుడు మరో మిత్రుడు అదాని పోర్ట్‌ ద్వారానే దేశానికి డ్రగ్స్‌ సరఫరా అవుతోందని ఆరోపించారు.

                                                 

About Author