NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

దాడిచేసి వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదు చల్ల శ్రీలక్ష్మి

1 min read

పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : నియోజకవర్గం అవుకు గ్రామంలో దౌర్జన్యంగా తమ కార్యాలయం పై తన పై దాడిపై చేసిన రవీంద్రనాథ్ రెడ్డిపై తదితరులు చూస్తూ ఉప క్షేమించే లేదని ఎమ్మెల్సీ చల్లా భగీధర రెడ్డి భార్య జెడ్పిటిసి చల్లా శ్రీలక్ష్మి అన్నారు దాడి అనంతరం ఆమె మాట్లాడుతూ దాడికి పూనుకొని గాయపరిచిన వారి అందరిపై పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులు కోరమని అన్నారు నమ్ముకున్న కార్యకర్తలకు అండదండముగా ఉంటానని తెలిపారు.

About Author