NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కేంద్ర బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలకు కేటాయింపులు ఇవే !

1 min read

పల్లెవెలుగువెబ్ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలుగు రాష్ట్రాలకు 974 కోట్ల రూపాయలను కేటాయించారు. ఇందులో ఏపీ, తెలంగాణలోని గిరిజన విశ్వవిద్యాలయాలకు రూ. 44 కోట్లు కేటాయించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి రూ.56 కోట్లు, హైదరాబాద్‌లోని అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఆఫ్ ఎక్స్‌ప్లొరేషన్ అండ్ రీసెర్చ్ సంస్థకు రూ.374.35 కోట్లు, హైదరాబాద్‌లోని ఐఐటికి రూ.300కోట్లు, విశాఖ పెట్రోల్ యూనివర్శిటీకి రూ.150 కోట్లు, ఏపీ సెంట్రల్ యూనివర్సిటీకి రూ.50 కోట్ల కేటాయింపులు చేశారు.

        

About Author