PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కోడి గుడ్డు మీద ఈక‌లు పీకే రాజ‌కీయం చేస్తున్నారు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : అన్నా క్యాంటీన్ల విషయంలో టీడీపీ నేత‌లు రాద్ధాంతం చేస్తున్నారని మంత్రి రోజా విమర్శించారు. ఎన్నికలకు మూడు, నాలుగు నెలల ముందు అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేశారని… ఎన్టీఆర్ మీద అంత అభిమానం ఉంటే అధికారంలోకి వచ్చిన వెంటనే క్యాంటీన్లను పెట్టాల్సిందని అన్నారు. ఎన్నికలకు ముందు క్యాంటీన్లను పెట్టి… క్యాంటీన్లను మేము పెట్టాం, మీరు తీసేశారంటూ రాజకీయ పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అన్నా క్యాంటీన్ల విషయంలో కోడిగుడ్డు మీద ఈకలు పీకే రాజకీయాన్ని టీడీపీ చేస్తోందని అన్నారు.

                                                

About Author