PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలలో దొంగల దుశ్చర్య

1 min read

హొళగుంద జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలలో ధ్వంసమైన టెలివిజన్ బీరువాలను పగల గొట్టిన దొంగలు జిల్లా ప్రజా పరిషత్ పాఠశాల నందు దొంగల దుశ్చర్య

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : హొళగుంద జిల్లా ప్రజా పరిషత్ పాఠశాల నందు శుక్రవారం రాత్రి పాఠశాలలోని ఇనుప గ్రిల్ను దొంగ తొలగించి గదుల లోపలికి ప్రవేశించారని, రెండవ గది లో ఉన్న టెలివిజన్ ధ్వంసం చేశారు, ఏడవ గదిలో బీరువాలను పగల గొట్టి పుస్తకాలను చెల్ల చెదురు చేశారని, టెలివిజన్ విలువ 1,56,000 రూ. అని,ఈ సంఘటనను పోలీసుల దృష్టికి తీసుకెళ్లి, హొళగుంద పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశామని, ఈ సంఘటనను ఉన్నాతాధికారులకు తెలిపాను అని పాఠశాల ప్రధానోపాద్యాయు డు నజీర్ అహ్మద్ తెలిపారు.

About Author