PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఇండియాలో నాలుగు నెల‌ల పాటు `థ‌ర్డ్ వేవ్` !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఇండియాలో నాలుగు నెల‌ల పాటు థ‌ర్డ్ వేవ్ కొన‌సాగుతుంద‌ని, ఎన్నిక‌ల ర్యాలీలే సూప‌ర్ స్ప్రెడ‌ర్లు అని ఐఐటీ కాన్పూర్ ప్రొఫెస‌ర్ మ‌హేంద్ర అగ‌ర్వాల్ వెల్ల‌డించారు. భార‌త్ లో థ‌ర్డ్ వేవ్ మొద‌లువుతుంద‌ని.. అది జ‌న‌వ‌రి నుంచి ఏప్రిల్ వ‌ర‌కు కొన‌సాగుతుంద‌ని పేర్కొన్నారు. రోజుకు 1.8 ల‌క్ష‌ల కేసులు న‌మోద‌య్యే అవ‌కాశం ఉంద‌ని ఆయ‌న తెలిపారు. అయితే ఆస్ప‌త్రుల‌కు వెళ్లే వారి సంఖ్య త‌క్కువ‌గా ఉంటుంద‌ని చెప్పారు. ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల సంద‌ర్భంగా నిర్వ‌హించే ర్యాలీలు సూప‌ర్ స్ప్రెడ‌ర్లుగా మారుతాయ‌ని హెచ్చ‌రించారు.

                                         

About Author