PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాజ‌ధాని పై జ‌గ‌న్ స్టాండ్ ఇదే !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణప్రసాద్ స్పష్టం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అమరావతిలోనే అభివృద్ధి కేంద్రీకృతం కాకుండా.. 3 రాజధానులకు ప్రతిపాదన చేశామని తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన పని స్వార్థపూరితమైనదని తప్పుబట్టారు. ఒక సామాజికవర్గ ప్రయోజనం కోసమే చంద్రబాబు తపనపడుతున్నారని ధర్మాన కృష్ణప్రసాద్ మండిపడ్డారు.

                                          

About Author