PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పెండింగ్​లో ఉన్న ఈ కేవైసీ త్వరగా పూర్తి చేయాలి

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద :  సోమవారం హొళగుంద మండలం గజ్జహళ్లి ఆర్ బి కే లో మండల వ్యవసాయ అధికారి- ఆనంద్ లోక దళ్, ఎంపిటిసి కంచప్ప గారు, గ్రామ వ్యవసాయ సహాయ మండలి సభ్యులు, MPEO & రైతుల సంక్షేమంలో VAAB (Village level Advisory board) సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఖరీఫ్ సీజన్ కు సంబంధించి కావాల్సిన ఎరువులు తెప్పించవలసిందిగా Rbk సిబ్బందిని ఆదేశించడం జరిగింది. ఖరీఫ్ ఈ క్రాప్ బుకింగ్ కి సంబంధించి డేటా ప్రిపరేషన్ చేయించుకోవాల్సిందిగా రైతులను కోరడం జరిగింది. పీఎం కిసాన్ ఈ కేవైసీ 136 మంది రైతులు పెండింగ్లో ఉన్నారు. త్వరగా పూర్తి చేయవలసిందిగా Rbk సిబ్బందిని ఆదేశించడం జరిగింది.

About Author