PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బైకు అదుపుతప్పి ముగ్గురికి గాయాలు

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల: మండలంలోని బూజునూరు గ్రామానికి చెందిన రామాంజనేయులు తన భార్య డెలివరీ కావడంతో నంద్యాల హాస్పిటల్ నుండి రామాంజనేయులు తన భార్యను చూసి ఇద్దరు పిల్లలతో సొంత గ్రామం అయిన బూజునురుకు బయలుదేరారు. చిందుకూరు. గ్రంధి వేముల గ్రామాల మధ్యన బైక్ అదుపుతప్పి రామాంజనేయులు కు ఇద్దరు కుమార్తెలైన చైత్ర మరియు అమూల్యకు గాయాలు కావడంతో 108 సిబ్బంది మెరుగైన వైద్య కోసం నంద్యాలప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

డెలివరీ, హాస్పిటల్​, బైక్​,

About Author