PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కేసీఆర్ తో టికాయ‌త్ భేటీ.. రాజకీయ మార్పు గురించి ఏమ‌న్నారంటే !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : తెలంగాణ సీఎం కేసీఆర్‌ను రైతు ఉద్యమకారుడు రాకేష్‌ టికాయత్‌ కలిశారు. ఢిల్లీలో మూడున్నర గంటలపాటు సమావేశం కొనసాగింది. భేటీ అనంతరం రాకేష్‌ టికాయత్‌ మీడియాతో మాట్లాడుతూ.. రైతు సమస్యలపై కేసీఆర్‌తో చర్చించినట్లు తెలిపారు. జాతీయస్థాయిలో కిసాన్‌ ఎజెండా రూపొందించాల్సి ఉందని టికాయత్‌ పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో రైతు పథకాలు అమలు చేయాలి. రాజకీయ అంశాలు సమావేశంలో మాట్లాడలేదు. జాతీయ స్థాయిలో రాజకీయ మార్పు ఇప్పుడు ఏమి చెప్పలేనని రాకేష్‌ టికాయత్‌ అన్నారు.

                                      

About Author