NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

తిక్కారెడ్డికి ఎమ్మెల్యే సీటు ఇవ్వాలని ఏకగ్రీవ తీర్మానం

1 min read

పల్లెవెలుగు వెబ్ కౌతాళం:   మండల కేంద్రమైన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యక్రమం నిర్వహించగా,మంత్రాలయం ఎమ్మెల్యే టికెట్ ఇంచార్జీ తిక్కారెడ్డికే ఇవ్వాలని బుధవారం కౌతాళంలో టీడీపీ రైతు ప్రధాన కార్యదర్శి వేంకటపతి రాజు,నేతృత్వంలో రైతు రాష్ట్ర కార్యదర్శి అడివప్ప గౌడ్ అధ్యక్షతన టీడీపీ మండల సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. తీర్మానం చేసిన నివేదికను టీడీపీ అధినేత చంద్రబాబుకు ఫ్యాక్స్ ద్వారా పంపనున్నట్లు టీడిపి నాయకులు తెలిపారు.

About Author