PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాష్ట్రాల‌కు.. ఐఎండీ హెచ్చ‌రిక !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : రానున్న ఐదు రోజుల పాటు కోస్తా ఆంధ్ర, దక్షిణ కర్ణాటక, కేరళలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ శుక్రవారం విడుదల చేసిన వెదర్ బులెటిన్‌లో పేర్కొంది. బీహార్, జార్ఖండ్, ఒడిశా,తదితర రాష్ట్రాల్లో ఉరుములతో కూడిన చెదురుమదురు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. రాజస్థాన్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లలో హీట్‌వేవ్ పరిస్థితులుంటాయని ఐఎండీ అంచనా వేసింది.ఢిల్లీలో శుక్రవారం తేలికపాటి వర్షంతో పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది.

                                 

About Author