PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నేడు.. తొలి ప్యాసింజర్​ ఫ్లైట్​..

1 min read

కర్నూలు ఎయిర్​ పోర్ట్ నుంచి విశాఖపట్నంకు…
పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: కర్నూలు ఎయిర్​పోర్ట్​ నుంచి ఈనెల 28న ఉదయం 10:10 గంటలకు తొలి ప్యాసింజర్ ఫ్లైట్ బెంగళూరు నుండి కర్నూలుకు(ఇండిగో 6E 7911) వస్తోంది. అలాగే కర్నూలు విమానాశ్రయం నుండి 10:30 గంటలకు తొలి ఫ్లైట్ విశాఖపట్నంకు (ఇండిగో 6E 7912) బయలుదేరి వెళుతోంది. కార్యక్రమంలో జిల్లా మంత్రులు, ప్రజా ప్రతినిధులు, కలెక్టర్, ఎయిర్ పోర్ట్ ఉన్నతాధికారులు, పోస్టల్ శాఖ అధికారులు తదితరులు పాల్గొంటారు.

About Author