PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నేడు టీడీపీ రాష్ట్ర‌వ్యాప్త ఆందోళ‌న‌లు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : రేషన్ బియ్యం అక్రమ రవాణాపై టీడీపీ నేడు రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. పేదలకు పంపిణీ చేయాల్సిన రేషన్ బియ్యాన్ని వైసీపీ నేతలు.. అక్రమంగా ఇతర దేశాలకు తరలిస్తున్నారని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఎమ్మార్వో కార్యాలయాల ఎదుట టీడీపీ నిరసనలకు పిలుపునిచ్చింది. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై చర్యలు తీసుకోవాలంటూ..నేడు తహసీల్దార్‌లకు టీడీపీ నేతలు వినతిపత్రాలు ఇవ్వనున్నారు.

                              

About Author