NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నేడు మహానంది ఆలయ భూముల వేలం

1 min read

పల్లెవెలుగు వెబ్​, మహానంది: మహానంది దేవస్థానం ఆలయ భూములకు సంబంధించి వేలాలు గురువారం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో గంజి మల్లికార్జున ప్రసాద్ పేర్కొన్నారు. మహానంది, తిమ్మాపురం, అల్లినగరం, నంద్యాల ,తదితర ప్రాంతాల్లో ఉన్నటువంటి మహానంది దేవస్థానం కు చెందిన భూములు మూడు సంవత్సరాల పాటు కౌలుకు ఇవ్వటానికి వేలం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. రైతులు వేలాల్లో పాల్గొనవలసిందిగా ఈఓ కోరారు .

About Author