PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సెంచ‌రీ దాటిన ట‌మోటా !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : తమిళనాడులోని కోయంబేడు మార్కెట్‌లో కిలో టమోటా రూ.110కి చేరింది. మిగిలిన‌ కూరగాయల ధరలు కూడా పెరగడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. కోయంబేడు మార్కెట్‌కు పలు జిల్లాలు, ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి రోజు 600 లారీల్లో సుమారు 6 వేల టన్నుల టమోటాలు దిగుమతి అవుతుంటాయి. వారం రోజులుగా వర్షాల కారణంగా మార్కెట్‌కు 400 లారీల్లో 4,500 టన్నుల టమోటాలు మాత్రమే వస్తున్నాయి. దీంతో, టమోటా ధరలు రోజు పెరుగుతూ ఆదివారం రూ.110కి చేరుకుంది.

                                                

About Author