NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పత్తికొండ మార్కెట్ లో ట‌మోట రైతు గోస !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : క‌ర్నూలు జిల్లాలోని పత్తికొండ మార్కెట్‌లో టమోటా రైతులు కష్టాలకు గురవుతున్నారు. కిలో రూ. 5 కూడా టమోటా ధర పలకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గిట్టుబాటు ధర లేక టమోటను పారబోసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూలీలు, రవాణా ఖర్చులు కూడా రావడంలేదని రైతుల ఆవేదన పడుతున్నారు. ప్రభుత్వమే టమోటాను ఆదుకోవాలని రైతుల డిమాండ్‌ చేస్తున్నారు.

                                           

About Author