NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కర్నూలులో వ్యాపారి పై క‌త్తుల‌తో దాడి !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : క‌ర్నూలు జిల్లాలోని నంద్యాల సంజీవనగర్‌లో చికెన్ బండి వ్యాపారిపై దుండగులు కత్తులు, రాడ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో హిమాన్స్ తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని వ్యాపారిని చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. హిమాన్స్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కుటుంబకలహాలే దాడికి కారణమని స్థానికులు చెబుతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

                                      

About Author