PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

క‌ర్నూలులో విషాధం ..

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : క‌ర్నూలు జిల్లా వెలుగోడులో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు రిజర్వాయర్‌లో పడి దంపతులు దుర్మరణం చెందారు. రిజర్వాయర్‌లో చేపల వేటకు వెళ్లిన సమయంలో తెప్ప తిరగపడడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు అక్కన్న, జయలక్ష్మిగా పోలీసులు గుర్తించారు.

                                

About Author