NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏపీలో ముగ్గురు ఐఏఎస్ ల బదిలీ !

1 min read

పల్లెవెలుగువెబ్ : ఏపీలో ముగ్గురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేశారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీకాకుళం జాయింట్ కలెక్టర్ హిమాన్షు కౌశిక్ ను ఏపీ భవన్ అడిషనల్ రెసిడెంట్ కమిషనర్ గా పోస్టింగ్ ఇచ్చారు. అనంతపురం జాయింట్ కలెక్టర్ నిశాంత్ కుమార్ ను గుంటూరు మున్సిపల్ కమీషనర్ గా బదిలీ చేశారు. రాజంపేట సబ్ కలెక్టర్ కేతన్ గార్గ్ ను అనంతపురం జేసీగా నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

      

About Author