NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏపీలో మ‌త‌మార్పిడులు.. ఉదాసీనంగా ప్ర‌భుత్వం

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో మత మార్పిడులు పెరిగిపోయాయని విశ్వహిందూ పరిషత్‌ జాతీయ కార్యదర్శి మిలింద్‌ పరంద్‌ అన్నారు. అందుకే ఫాదర్లకు, మౌలాలీకు నెలనెలా జగన్ సర్కార్ డబ్బులు ఇస్తుందని భావిస్తున్నామన్నారు. హిందువులుగా ఉంటూ మతం మార్చుకున్నా రిజర్వేషన్ల ఫలాలు మాత్రం అనుభవిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఏపీలో వంద ఆలయాలపై అనేక దాడులు జరిగినా దోషులను పట్టుకోవడంలో ప్రభుత్వం ఉదాసీనంగా ఉందని ఆయన ఆరోపించారు.

                                                

About Author