PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పారిశుద్ధ్య విభాగ సిబ్బందికి సన్మానం

1 min read

పల్లెవెలుగు వెబ్ శ్రీశైలం: ఫిబ్రవరి 11 నుంచి 21 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలులో శ్రీశైల దేవస్థానం ఘనంగా నిర్వహించిందిఈ ఉత్సవాలు విజయవంతంగా పూర్తవడాన్ని పురస్కరించుకుని పారిశుద్ధ్యవిభాగంలో పనిచేసే సిబ్బందికి ఈవో లవన్న ఆదేశాల మేరకు పారిశుధ్య సిబ్బందికి సన్మానం చేశారు ఈ కార్యక్రమంలోపారిశుద్యవిభాగం సహాయ కార్యనిర్వహణాధికారి ఫణిధర ప్రసాద్ పారిశుద్ధ్య విభాగ సిబ్బందికి శ్రీస్వామివారి శేషవస్త్రం, లడ్డు ప్రసాదాలను అందజేశారు.

About Author