NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పంచాయితీ కార్యదర్శి కి సన్మానం

1 min read

పల్లెవెలుగు వెబ్​, మిడుతూరు: మండలంలోని పై పాలెం గ్రామ పంచాయితీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న విష్ణు డోన్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ గా వెళుతున్న సందర్భంగా, పైపాలెం గ్రామ సర్పంచ్ మర్రి రామచంద్రుడు మరియు సచివాలయ సిబ్బంది శాలువాలు వేసి పూలమాలలతో ఘనంగా సన్మానించారు. గత రెండు సంవత్సరాలుగా పంచాయితి కార్యదర్శి గా విష్ణు చేసిన సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రామకృష్ణ, టిఎ.చంద్రశేఖర్, మర్రి రామేశ్వరుడు సచివాలయ సిబ్బంది మరియు వాలంటీర్లు పాల్గొన్నారు.

About Author