NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఘన నివాళులు..

1 min read

పల్లెవెలుగు వెబ్  చెన్నూరు: చెన్నూరు పార్కు వీధికి చెందిన వైఎస్ఆర్సిపి నాయకులు తమ్మిశెట్టి రమేష్ మాతృమూర్తి తుమ్మిశెట్టి వెంకటసుబ్బమ్మ బుధవారం అనారోగ్యంతో మరణించారు ఈ విషయాన్ని తెలుసుకున్న కమలాపురం శాసనసభ్యులు వెంటనే తమ్మిశెట్టి రమేష్ ఇంటికి చేరుకొని తమ్మిశెట్టి రమేష్ కు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ తుమ్మిశెట్టి వెంకటసుబ్బమ్మ పార్థివ దేహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు, ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్ జి ఎన్ భాస్కర్ రెడ్డి, ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్, వైఎస్ఆర్సిపి టౌన్ కన్వీనర్ ముదిరెడ్డి సుబ్బారెడ్డి, సర్పంచ్ సిద్దిగారి వెంకటసుబ్బయ్య, వైఎస్ఆర్సిపి నాయకులు ఎర్ర సాని మోహన్ రెడ్డి, శాస్త్రి, వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author