PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాజ‌కీయాల్లోకి త్రిష !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : దక్షిణాది చిత్రాల్లో రాణిస్తున్న ప్రముఖ సినీనటి త్రిష రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. వయసు పెరగడంతో పా టు అవకాశాలు కూడా తగ్గుముఖం పడుతుండడంతో ఆమె రాజకీయాలవైపు దృష్టి సారిస్తున్నట్లు కోలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికల కోసం తమిళనాట రాజకీ య పార్టీలు ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించాయి. దీనికోసం పలువురు ప్రముఖుల్ని తమ వైపు ఆకర్షిస్తున్నాయి. ఇందులో భాగంగా తమ పార్టీలో చేరాలంటూ కాంగ్రెస్‌ త్రి షను ఆహ్వానించినట్లు తెలుస్తోంది.

                                          

About Author