PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టీఆర్ఎస్ బీజేపీలో విలీనం కాబోతోంది !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: తెలంగాణ‌లో అధికార పార్టీ టీఆర్ఎస్‌పై కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ‌ (టీపీసీసీ) అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి శనివారం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మునుగోడు ఎన్నిక‌ల‌పై శ‌నివారం ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో భాగంగా ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. రాజ్య‌స‌భ‌లో టీఆర్ఎస్ ప‌క్షం మొత్తంగా బీజేపీలో విలీనం కాబోతోంద‌ని రేవంత్ రెడ్డి చెప్పారు. ఇందుకు సంబంధించి మొత్తం తతంగం పూర్తి అయ్యింద‌ని, అతి త్వ‌ర‌లోనే ఈ ప‌రిణామం జ‌రిగి తీరుతుంద‌ని ఆయ‌న చెప్పారు.

                                   

About Author