PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రెండు రోజుల పాటు వ‌ర్షాలు: వాతావ‌ర‌ణ శాఖ‌

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: ఆంధ్ర ప్రదేశ్ లో రానున్న రెండు రోజుల పాటు వ‌ర్షాలు ప‌డ‌నున్నట్టు విశాఖ వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. ఉత్తర‌-ద‌క్షిణ ద్రోణి ప‌శ్చిమ విదర్భ నుంచి ఇంటీరియ‌ర్ క‌ర్ణాట‌క మీదుగా ద‌క్షిణ త‌మిళ‌నాడు వ‌ర‌కు వ్యాపించి ఉంది. 0.9 కిలో మీట‌ర్ల వ‌ద్ద ఇప్పటికే ద్రోణి వ్యాపించి ఉంది. ఉత్తర కోస్తా, ద‌క్షిణ కోస్తా, రాయ‌ల‌సీమ‌ల్లో అక్కడ‌క్కడ ఓ మోస్తరు వ‌ర్షాలు రానున్న 48 గంట‌ల్లో కురిసే అవ‌కాశం ఉంద‌ని విశాఖ వాతావ‌ర‌ణ శాఖ అధికారులు తెలిపారు.

About Author