PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విశాఖలో ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు మృతి.. కారణం ఇదే..!

1 min read


పల్లెవెలుగు వెబ్: విశాఖలో విషాదం చోటుచేసుకుంది. ఎంతో భవిష్యత్తు ఉన్న ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ ఘటన పీఎం పాలెం క్రికెట్ స్టేడియం వద్ద చోటుచేసుకుంది. బైక్‌పై వెళుతున్న ఇద్దరు యువకులను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు ధనరాజ్, వినోద్‌గా గుర్తించారు. ఇద్దరు ఓ సాప్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

About Author