PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఇద్ద‌రు విద్యార్థినులు క‌న‌బ‌డుట‌లేదు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : నెల్లూరు జిల్లా రాపూరు గిరిజన గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఇద్దరు బాలికలు అదృశ్యమయ్యారు. పంగిలికి చెందిన విద్యార్థిని, చిల్లకూరుకు చెందిన మరో విద్యార్థిని కూడా శనివారం నుంచి కనిపించడంలేదు. ఈ విషయాన్ని పాఠశాల సిబ్బంది‌ గోప్యంగా ఉంచింది. దీంతో బాధిత తల్లిదండ్రులు రాపూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

                                              

About Author