NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నీళ్లతోటి కూలి ఇద్దరు మృతి..

1 min read

పల్లెవెలుగు వెబ్ ఓర్వకల్ : ఓర్వకల్లు మండలము, కాల్వబుగ్గ గ్రామము లోని రామ సుబ్బా రెడ్డి ఇటుకల బట్టి లో పని చేయు (1)హరిజన వాడ బుల్లెద్దుల సునీత,, (2)  విదిత్య  నందు. ఇటుకల బట్టి లో ఉన్న నీటి తొట్టి దగ్గర సోమవారం నాడు ఉదయం బట్టలు ఉతుకుతుండగా ప్రమాదవశాత్తూ నీటి తొట్టి యొక్క ఇటుకల గోడ కూలి గాయాలు అయ్యి, చనిపోయినారు అని మృతురాలు భర్త అయిన  హరిజన వాడ బుల్లెద్దుల తిమోతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై రాజారెడ్డి తెలిపారు మృతులు ఇద్దరు తెలంగాణ రాష్ట్రానికి చెందినవారు .

About Author