NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

30న కళ్లే వేణుగోపాల్​ శర్మ.. ఉగాది పంచాంగ శ్రవణం

1 min read

కర్నూలు: విశ్వావసు తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినం సందర్భంగా నగరంలోని హరి హర క్షేత్రం సంకల్ బాగ్ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి భవాని సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయము  ఆవరణలో ఆదివారం సాయంత్రం 6 గంటలకు బ్రహ్మశ్రీ కళ్ళే వేణుగోపాల్ శర్మ గారి పంచాంగ శ్రవణం ఏర్పాటు చేసినట్లు కర్నూలు నగర బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు సండేల్​ చంద్ర శేఖర్​ తెలిపారు.  . దేవాలయ ఆవరణలో కమిటీ సభ్యులు మంగళవారం  సమావేశం నిర్వహించారు.  పండగ పర్వదినం సందర్భంగా భక్తులకు వసతులు  తదితర అంశాలపై చర్చించారు.  ఉగాది పంచాంగ శ్రవణం విని, తీర్థ ప్రసాదాలు స్వీకరించి.. స్వామి కృపకు పాత్రులు కాగలరని  కమిటీ అధ్యక్షుడు సండేల్​ చంద్ర శేఖర్​ , కమిటీ సభ్యులు భక్తులను కోరారు.  

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *