PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉగ్ర కుట్ర భగ్నం

1 min read

పల్లెవెలుగువెబ్ : జమ్మూలో ఉగ్ర కుట్రను పోలీసులు భగ్నం చేశారు. జమ్మూ రైల్వే స్టేషన్ దగ్గర ట్యాక్సీ స్టాండ్‌ సమీపంలో అనుమానాస్పద సంచిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంచిలో రెండు పెట్టెలున్నాయని వాటిలో 18 డిటోనేటర్లు , వైర్లు, ఇతర పేలుడు సామాగ్రి ఉన్నట్లు సీనియర్ ఎస్పీ ఆరిఫ్ రిషు తెలిపారు. దర్యాప్తు కొనసాగిస్తున్నామన్నారు.

About Author