PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైసీపీ పాలనలో ధరల బాదుడుతో ప్రజల రక్తం పీలుస్తుంది

1 min read

:మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ

పల్లెవెలుగు వెబ్ ప్యాపిలీ: ధరల బాదుడుతో రాష్ట్రంలో ప్రజల రక్తం పీలుస్తున్న వైకాపాను రానున్న ఎన్నికల్లో ఇంటికి పంపేం దుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ పేర్కొన్నారు.. ప్యాపిలీ మండలంలోని మామిళ్ళపల్లి, రాంపురం గ్రామాల్లో బాబు స్యూరిటీ భవిష్య త్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని శుక్రవారం  నిర్వహించారు. టిడిపి రాష్ట్ర కార్యదర్శి వై నాగేశ్వర యాదవ్, మాజీ ఎంపీపీ టి. శ్రీనివాసులు,గండికోట రామసుబ్బయ్య, గొల్ల రామ్మోహన్ యాదవ్, నడిగడ్డ నాగేంద్ర కొంగనపల్లి మధు, ప్రిన్సిపాల్ మధు,ఎస్ మోహన్ ,ఎస్ ఆదిరెడ్డి,కృష్ణయ్య యాదవ్ ,రంగారెడ్డి, లక్ష్మీనారాయణమ్మ, కాంతమ్మ, మైల శివారెడ్డి, కే. సతీష్ యాదవ్ ,అశోక్ యాదవ్ , రామకృష్ణాపురం మధు శేఖర్,కే రాజు, ఏం మల్లికార్జున, ఎం పార్వతయ్య, కే. నరసింహులు,  సప్తశైల సతీష్ , మరియు బిజెపి, జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు.

About Author