PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ములాయంకు పాదనమస్కారం చేసిన కేంద్ర మంత్రి !

1 min read

పల్లెవెలుగువెబ్ : బడ్జెట్ సమావేశాల సందర్భంగా పార్లమెంట్ లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్‌ పార్లమెంట్ హాల్ మెట్లు దిగి బయటకు వస్తుండగా అక్కడే ఉన్న కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ ఆయన పాదాలకు నమస్కరించారు. ములాయం ఆమెను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఇద్దరూ కుశల ప్రశ్నలు వేసుకున్నారు. యూపీలో అసెంబ్లీ ఎన్నికల వేళ జరిగిన ఈ ఘటన నెటిజన్లను ఆకర్షించింది. ఈ సందర్భంగా వీడియో వైరల్ అయింది.

    

About Author