PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కేంద్ర మంత్రి పై రాళ్లదాడి !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : కేంద్ర మంత్రి స‌త్య‌పాల్ సింగ్ పై గుర్తుతెలియ‌ని వ్య‌క్తులు రాళ్ల దాడికి దిగారు. కర్హాల్ అసెంబ్లీ స్థానం నుంచి సత్యపాల్ సింగ్ బఘేల్ బీజేపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు. సత్యపాల్ పై సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. దాడి అనంతరం బీజేపీ నాయకుడు క్షేమంగా బయటపడ్డారు. అయితే, బఘెల్ కాన్వాయ్‌లోని ఓ వాహనం అద్దాలు పగిలిపోయాయి.బాఘెల్‌పై జరిగిన దాడిని బీజేపీ తీవ్రంగా ఖండించింది. ఈ ఘటన వెనుక సమాజ్‌వాదీ పార్టీ గూండాల హస్తం ఉందని ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేపీ మౌర్య ఆరోపించారు.

                                 

About Author