PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మెగా హీరో సాయితేజ్ ను ప‌రామ‌ర్శించిన కేంద్ర‌మంత్రి !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : కొన్ని రోజుల క్రితం రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన మెగా హీరో సాయిధ‌రమ్ తేజ్ ను కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి ప‌రామ‌ర్శించారు. స్వయంగా సాయితేజ్ నివాసానికి వెళ్లిన కిష‌న్ రెడ్డి సాయితేజ్ ఆరోగ్య ప‌రిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ మేర‌కు ట్విట్ట‌ర్ ద్వార విష‌యాన్ని వెల్ల‌డించారు. సాయితేజ్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షించిన‌ట్టు కిష‌న్ రెడ్డి తెలిపారు. సాయితేజ కొన్నిరోజుల క్రితం బైక్ యాక్సిడెంట్ లో తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. కాల‌ర్ బోన్ కు శ‌స్త్ర‌చికిత్స కూడ జ‌రిగింది. ఈ నేప‌థ్యంలో కిష‌న్ రెడ్డి సాయితేజ్ ను ప‌రామ‌ర్శించారు.

                                          

About Author