PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన.. కర్నూలు రేంజ్ డిఐజి  

1 min read

– కర్నూలు రేంజ్ డిఐజి  క్యాంపు కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  జాతీయ పతాకాన్ని ఆవిష్కరణ చేసిన …. కర్నూలు రేంజ్ డిఐజి శ్రీ ఎస్. సెంథిల్ కుమార్ ఐపియస్  కర్నూలు రేంజ్ డిఐజి  క్యాంపు కార్యాలయంలో కర్నూలు రేంజ్ డిఐజి శ్రీ ఎస్. సెంథిల్ కుమార్ ఐపియస్  జాతీయ పతాక ఆవిష్కరణ చేసి, జెండా వందనం గావించి తదనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. పోలీసు సిబ్బందికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. మిఠాయిలు అందచేశారు.ఈ కార్యక్రమంలో   ఆర్ ఐ లు, ఎస్సైలు, డిఐజి కార్యాలయ  సిబ్బంది  పాల్గొన్నారు.

About Author