PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పంచాయతీ నిధులను గ్రామ అభివృద్ధికి వినియోగించండి : ఎంపీడీవో

1 min read

పల్లెవెలుగు ,వెబ్ గడివేముల: 15 ఫైనాన్స్ కమిషన్ కింద ప్రభుత్వం పంచాయతీలకు నిధులు విడుదల చేసింది గురువారం నాడు పంచాయతీ అధికారులతో ఎంపీడీవో విజయసింహారెడ్డి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వచ్చిన గ్రాంట్ ను గ్రీన్ అంబాసిడర్ జీతాలకు మరియు కరెంట్ బిల్లులు కట్టగా మిగిలిన నిధులను గ్రామాలలో పారిశుద్ధ్యం తాగునీటి వ్యవస్థ కోసం ఖర్చు చేయాలని ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శులకు ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఈఓఆర్డి అబ్దుల్ ఖలిక్ అన్ని గ్రామాల పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.. అరకొర నిధులతో గ్రామ అభివృద్ధికి ఎలా వెచ్చించాలో తెలియక పంచాయతీ కార్యదర్శులు తల పట్టుకోవడం కొసమెరుపు.

About Author