PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వ్యాక్సిన్ వేయించుకున్న వైఎస్ జ‌గ‌న్

1 min read

గుంటూరు: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి క‌రోన వ్యాక్సిన్ వేయించుకున్నారు. గుంటూరులోని భార‌త్ పేట ఆరో లైన్లో ఉన్న 140 వార్డు స‌చివాలయంలో రిజిస్ట్రేష‌న్ చేయించుకుని.. అక్కడే వ్యాక్సిన్ వేయించుకున్నారు. అనంత‌రం కొద్దిసేపు వైద్యుల ప‌ర్యవేక్షణ‌లో ఉన్నారు. ఈ సంద‌ర్భంగా ముఖ్యమంత్రి వార్డు సచివాల‌య సిబ్బందితో పాటు, వైద్య సిబ్బందితో మాట్లాడారు. ఈరోజు నుంచి 45 ఏళ్ల పైబ‌డిన వారికి రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్ వేయ‌నున్నారు.

About Author