PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

50 ల‌క్షల డ‌బ్బుతో వ్యాన్ డ్రైవ‌ర్ ప‌రారీ

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: నెల్లూరులోని మ‌ద్రాస్ బ‌స్టాండ్ వ‌ద్ద ఓ వ్యాన్ డ్రైవ‌ర్ 50 ల‌క్షల న‌గదుతో పరారీ అయ్యాడు. ఓ ప్రైవేట్ బ్యాంక్ ఏటీఎంలో పెట్టాల్సిన డ‌బ్బుతో వ్యాన్ డ్రైవ‌ర్ పోల‌య్య పారిపోయాడు. ఈ ఘ‌ట‌న స్థానికంగా క‌ల‌క‌లం రేపింది. బ్యాంకు అధికారుల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. ప్రత్యేక బృందంతో డ్రైవ‌ర్ పోల‌య్య సెల్ ఫోన్ సిగ్నల్స్ ట్రేస్ చేస్తున్నారు. పోల‌య్యకు సంబంధించిన వివ‌రాలు సేక‌రిస్తున్నారు.

About Author