PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విజ‌య‌మాల్యా 150 కోట్ల ఇల్లు.. 50 కోట్లకు అమ్మేశారు !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : బ్యాంకుల్లో రుణాలు తీసుకుని.. ఎగ్గొట్టి విదేశాల‌కు పారిపోయిన వ్యాపార‌వేత్త విజ‌య్ మాల్యా ఇళ్లు అమ్ముడ‌పోయింది. ముంబ‌యి విమానాశ్రయానికి దగ్గర్లో ఉన్న ఈ కింగ్ ఫిష‌ర్ హౌస్ ను హైద‌రాబాద్ కు చెందిన సాట‌ర్న్ రియ‌ల్టర్స్ 52.25 కోట్లకు ద‌క్కించుకుంది. బెంగ‌ళూరులోని లోన్ రిక‌వ‌రి ట్రిబ్యున‌ల్ 2016 నుంచి ఈ ఇంటిని వేలం వేస్తూ వ‌స్తోంది. ఇప్పటికే ఎనిమిది సార్లు వేలం వేయ‌గా అన్ని విఫ‌ల‌మ‌య్యాయి. మొద‌టి వేలంలో రిజ‌ర్వ ధ‌ర 135 కోట్లకు నిర్ణయించ‌గా.. తొమ్మిదో వేలంలో 52 కోట్లకు చేరింది. ఈ ఇంటి వాస్తవ విలువ 150 కోట్లు. కాగా 52 కోట్లకు సాట‌ర్న్ రియ‌ల్టర్స్ ద‌క్కించుకుంది.

About Author