NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పల్లెవెలుగు పత్రిక

1 min read

పల్లెవెలుగు వెబ్ ప్యాపిలి : ప్రభుత్వానికి ప్రజలకు విశ్లేషణల వార్తలను వెతికి చూపిస్తూ వారధిగా నిలిచిందని, అనాది కాలంలోనే వాస్తవాలను వార్తల రూపంలో ప్రజలకు దగ్గరవుతూ పేరు పొందిన పల్లె వెలుగు పత్రిక అనిఅధికారులు ,ప్రజాప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం పల్లె వెలుగు నూతన 2023 సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణను ప్యాపిలి తాసిల్దార్ చంద్రశేఖర్ వర్మ, ఎంపీడీవో ఫాజుల్ రహమాన్, ఎస్ఐ సీఎం రాకేష్, సబ్ రిజిస్టర్ అబ్దుల్ ఫిరోజ్ చేతుల మీదుగా పల్లె వెలుగు పత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించారు.

About Author