NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వినాయకుడి లడ్డూ రూ.5500

1 min read

వేలంపాటలో లడ్డూ దక్కించుకున్న చమర్తి కృష్ణంరాజు

 పల్లెవెలుగు వెబ్​, అన్నమయ్య జిల్లా రాయచోటి/వీరబల్లి:అన్నమయ్య జిల్లా పరిధిలోని వీరబల్లి మండలం మట్లి గ్రామంలో పత్తిరాజుగారిపల్లి లో వెలసిన వినాయకుడి10 కేజీలు  లడ్డూ  55 వేలరూపాయలు పలికింది.వివరాల్లోకి వెళితేవినాయక చవితి పండుగను పురస్కరించుకుని పత్తిరాజుగారిపల్లి లో ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహం శనివారం నిమజ్జనం సందర్భంగా స్వామివారి  లడ్డుకు వేలంపాట నిర్వహించారు. ఈ వేలంపాటలో పలువురు పోటీ పడగా చివరికి చమర్ధి కృష్ణంరాజు అత్యధికంగా 55 వేల రూపాయలు పాడి దక్కించుకున్నారు.ఈ కార్యక్రమంలో గ్రామస్తులు భక్తులు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

About Author